Rajinikanth Movie to Clash With Pawan And Mahesh movies
06:17 | Posted in Chit Chats And News, film news, posts | Read More »
Ram Charan's exclusive photoshoot
05:43 | Posted in Chit Chats And News, gallary, posts | Read More »
Naa Varthalu Naa Istam By PRP Chiranjeevi Very Funny

12:59 | Posted in Chit Chats And News, comedy, posts | Read More »
Uday Kiran's Movie Press meet
12:53 | Posted in Chit Chats And News, film news, posts | Read More »
Botsa Satyanarayana on Cong politics

12:52 | Posted in Chit Chats And News, posts | Read More »
Trouble in YSR Family: Viveka Differs With Jagan
12:50 | Posted in Chit Chats And News, Political News, posts | Read More »
వైయస్ జగన్ వర్గానికి చెందిన నలుగురు మత్రులకు ఉద్వాసన?
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మద్దతు తెలుపుతున్న నలుగురు రాష్ట్ర మంత్రులకు కాలం మూడినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియాను ఎన్నుకొనే లాంఛనప్రాయ కార్యక్రమం పూర్తయ్యాక ఏ క్షణానైనా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, ఆ తర్వాత ముఖ్యమంత్రిని ఖాతరు చేయకుండా ఏకపక్షంగా జగన్ వర్గానికి మద్దతు పలుకుతున్న నలుగురు మంత్రులకు ఉద్వానస పలికే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కోస్తాంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులు, రాయలసీమ , తెలంగాణల నుంచి ఒకొక్కరు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. పార్టీ వద్దన్నా జగన్ ఓదార్పు యాత్రకు మద్దతు పలికిన ఇద్దరు మంత్రులను తొలగించడం ఖాయం అంటున్నారు.
సెప్టెంబర్ 2న సోనియా పార్టీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవ ఎన్నికైన వెంటనే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో నలుగురు మంత్రులను తొలగించడం ఖాయమని అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఓదార్పు యాత్రలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్ని విషయం తెలిసిందే. కాగా, ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రకు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
www.Teluguveera.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.
12:48 | Posted in Chit Chats And News, Political News, posts | Read More »
కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్
భారత సైన్యానికి చెందిన ఆర్మీ హెలికాఫ్టర్ ఈ రోజు ఉదయం నాగాలయ-మణిపాల్ సరిహద్దు ప్రాంతాలలో కుప్పకూలింది. ఈ హెలికాఫ్టర్లో ఇద్దరు పైలెట్లు మరో అధికారి మొత్తం ముగ్గురున్నారని, వీరిలో ఇప్పటివరకు రెండు మృత దేహాలను ఘటనా స్థలం నుంచి వెలికి తీసినట్లు మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలియ చేసాయి. ఈ ఉదయం సుమారు 8:50 నిమిషాలకు విశ్వేమ గ్రామానికి 5 కి.మీ దూరంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల చీతః హెలికాఫ్టర్ నేల కూలినట్లు సైనికాధికారులు వెల్లడించారు.
www.Teluguveera.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.
12:46 | Posted in Chit Chats And News, posts | Read More »
వైయస్ జగన్ ఇక ఒంటరే: ఫలిస్తున్న హై కమాండ్ వ్యూహం
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను ఒంటరి చేయాలనే కాంగ్రెసు పార్టీ అధిష్టానం వ్యూహం ఫలిస్తున్నట్లే ఉంది. జగన్ ఓదార్పు యాత్రను కట్టడి చేయడానికి అధిష్టానం ఈసారి సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. పార్లమెంటు సభ్యులకు తగిన మౌఖిక ఆదేశాలు జారీ చేస్తూనే, ప్రకాశం జిల్లా శాసనసభ్యులను ఢిల్లీకి పిలిపించి మంత్రాంగం నిర్వహిస్తోంది. ప్రకాశం జిల్లా శాసనసభ్యులతో అధిష్టానం నాయకులు జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. హైకమాండ్ నిర్ణయమే తమకు సుప్రీం అని ఆమంచి కృష్ణ మోహన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అంతకు ముందు ప్రకాశం జిల్లా శాసనసభ్యులు అదే జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి నివాసంలో సమావేశమైన చర్చించారు.
అధిష్టానం జగన్ ఓదార్పు యాత్రను వ్యతిరేకించడం లేదని, దాని తీరు మార్చుకోవాలని మాత్రమే సూచిస్తోందని కృష్ణమోహన్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓదార్పు యాత్రలో రెండో శ్రేణి నాయకులు పాల్గొన్నారని, దాని వల్ల ప్రతిపక్షాలకు వెసులుబాటు కల్పించినట్లయిందని ఆయన అన్నారు. ఇంతుకు జగన్ నిర్వహించిన ఓదార్పు యాత్రల్లో తప్పులు జరిగాయని, తదుపరి యాత్రల్లో ఆ యాత్రలు జరగకూడదనేది అధిష్టానం ఆలోచన అని ఆయన అన్నారు. ఓదార్పు యాత్ర బలప్రదర్సన లాగా జరగకూడదని ఆయన అన్నారు. ప్రస్తుత పట్టు వల్ల జగన్, తమకు, పార్టీకి ఇబ్బంది కలుగుతుందని ఆయన అన్నారు. ఓదార్పు యాత్రను మార్చుకోవాలని, హైకమాండ్ ఆదేశాలను ధిక్కకరించడం మంచిది కాదని ఆయన జగన్ కు సూచించారు.
తమకు జగన్ వేరు కాదు, పార్టీ వేరు కాదని, అయితే పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తమ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డికి తమ ఢిల్లీ పర్యటనతో సంబంధం లేదని, జెసి తమ జిల్లాకు సంబంధించివారు కారని, జెసి తమతో ఓదార్పు యాత్ర గురించి ఏమీ మాట్లాడలేదని ఆయన అన్నారు. జెసి ఎందుకు ఢిల్లీ వచ్చారో తమకు తెలియదని ఆయన అన్నారు.
www.Teluguveera.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.
12:45 | Posted in Chit Chats And News, Political News, posts | Read More »
Y S Vivekananda Reddy loyal to High command
12:43 | Posted in Chit Chats And News, posts | Read More »
Tv5 - Focus on Satyam Scam Episode
12:42 | Posted in Chit Chats And News, posts | Read More »
Mahesh babu's New Thums Up Ad
11:41 | Posted in Chit Chats And News, posts | Read More »
Before he passed away he made all arrangements for his funeral.
11:38 | Posted in Chit Chats And News, posts | Read More »
Rakta Charitra Theme (Telugu)
11:37 | Posted in Chit Chats And News, film news, posts | Read More »
Face to Face with Prakasam MLA on Jagan Odarpu Yatra
11:36 | Posted in Chit Chats And News, Political News, posts | Read More »
How to make dessert pizza
11:35 | Posted in Chit Chats And News, posts, recips | Read More »
Congress richest political party
11:35 | Posted in Chit Chats And News, Political News, posts | Read More »
Face to Face with Mekapati on Jagan Odarpu Yatra
11:35 | Posted in Chit Chats And News, Political News, posts | Read More »
YS Jagan should follow Rahul Gandhi
11:34 | Posted in Chit Chats And News, Political News, posts | Read More »

